ఆసియా నోబెల్ గా భావించి బడే రామన్ మెగసెసే అవార్డు 2019 భారత జర్నలిస్ట్ శ్రీ రవీష్ కుమార్ కి దక్కింది.'NDTV ఇండియా'లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రవీష్ కుమార్, సామాన్యుల వాస్తవిక జీవితాలపై ఈ ఛానల్ లో ప్రైమ్ టైం లో నిర్వహిస్తున్న షో ఎంతో ఆదరణ పొందింది.గొంతుక లేని వారికి ప్రజావాణి గా మార్చడమే విలేకరి విధి అని ఈ బాధ్యతను శ్రీ రవీష్ కుమార్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అవార్డు కమిటీ కొనియాడింది.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరు మీద ఇస్తున్న ఈ అవార్డు కు 2019 సంవత్సర కాలానికి ఐదుగురిని ఎంపిక చేశారు.వీరిలో కో స్వె విన్(మయన్మార్), ఆంగ్ ఖానా నీల పాయిజిత్(థాయిలాండ్),రెముండా పుజాంతే(ఫిలిప్పీన్స్) కిమ్ జోంగ్ కి(దక్షిణ ఆఫ్రికా) లు ఉన్నారు.
TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం
విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం
APSPDCL Jr లైన్మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల




0 comments:
Post a Comment