దేశం లోనే అత్యున్నత పౌర పురస్కారం "భారత రత్న " అవార్డులను రాష్ట్ర పతి భవన్ లో నిన్న ,ప్రధానం చేశారు.మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ,దివంగత జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ అవార్డును రాష్ట్రపతి శ్రీ. రాం నాథ్ కోవింద్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ,హోమ్ మంత్రి అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం
-2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ









