కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే 4%DA పెంచ నున్నట్లు ఒక ఉన్నతాధికారి 'సేన్ టైమ్స్' అనే ఆంగ్ల పత్రిక లో తెలిపారు.ఇప్పటివరకు 17% గా ఉన్న కరువు భత్యం 21% గా పెరగనుంది.దీనివల్ల 49.93 కేంద్ర ఉద్యోగులు,65.26% పెన్షనర్స్ లబ్ధి పొందుతారు.ఇది జనవరి 1 2020నుండి అమలులోకి రానుంది.
ద్రవ్యోల్బణాన్ని జనవరి 1, 2019 నుండి 31 డిసెంబర్ 2019 వరకు లెక్కగట్ట గా 4.33 అని తేలింది.కాబట్టి 4%ప్రకటించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలిసింది.ఈ పెరుగుదల ప్రకటన ఫిబ్రవరిఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఉంటుందని ఆ అధికారి తెలిపారు
(సేన్ టైమ్స్ సౌజన్యం తో)



