తెలంగాణా రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగానికి తుది రాత పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతాయి.ఇవి శని ,ఆది వారాల్లో జరుగుతాయి.శనివారం ఉదయం 10 am నుండి 1 pm వరకు ,ఆర్థమేటిక్, మెంటల్ ఎబిలిటీ,పరీక్ష మధ్యాహ్నం 2pm నుండి 5 pm వరకు ఇంగ్లీష్ పరీక్ష ,ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు పరీక్షలు ఉంటాయి.ఈ పరీక్షల ద్వారా 1217 ఎస్సై పోస్టులు భర్తీ అవుతున్నాయి.
ఇక కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఈ నెల 28 న జరుగుతాయి.వీరికి ఈ నెల 22 నుండి హాల్ టికెట్లు ఇవ్వబడును.హాల్ టికెట్ డౌన లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే support@tslprb కి మెయిల్ చేయొచ్చు.
సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com




0 comments:
Post a Comment