డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ మరోక అవకాశం కల్పించింది,
డిగ్రీ ప్రవేశాలు మరోసారి శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది.
విద్యాశాఖ మంత్రి జగదీశ్ గారు అలాగే వివిధ కళాశాలల యాజమాన్య సంఘాలు బుదవారం ప్రతినిధులతో వివిధ సమస్యల పై చర్చలు జరపడం జరిగింది.
ఈ చర్చలలో మరోసారి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి గారు బుదవారం కాల పట్టికను విడుదల చేయడం ఐనది.
అలాగే, మిగిలిన సీట్లకు కూడా స్పాట్ కౌన్సిలింగ్ చేసుకోవడానికి మంత్రి గారు ఆమోదం తెలిపారు.
దోస్త్ టైమ్ టేబుల్ (కాల పట్టిక) :
దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్ : ఈ నెల 9 నుండి 13 వరకు,
సీట్ల కేటాయింపు : 14 నుండి ప్రారంభం,
ఆన్ లైన్ లో ఫీజు పేమెంట్ మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 14 నుండి 16 వ తేదీ వరకు..




0 comments:
Post a Comment