TS :బీసీ,ఈబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదవడానికి ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబాపులే విదేశీ విద్యా నిధి పథకానికి ప్రభుత్వం దరఖాస్తుల ద్వారా ఆహ్వానం అందిస్తుంది.
ఆన్ లైన్ దరఖాస్తు : 31.08.19 సాయంత్రం 5 గంటల వరకు.
అర్హత : ఏదైనా డిగ్రీ లో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.
వార్షిక ఆదాయం : 5 లక్షల లోపు ఉండాలి
విదేశీ విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ లెటర్ తప్పక కలిగి ఉండాలి.
అధీకృత వెబ్ సైట్ :https://telanganaepass.cgg.gov.in
లో దరఖాస్తు చేసుకోవచ్చు
--శివ్
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం
APSPDCL Jr లైన్మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక




0 comments:
Post a Comment