ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ భారత బాక్సర్ మేరీ కోమ్ ఇండోనేసియా లో జరుగుతున్న ప్రెసిడెంట్ కప్ టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఏప్రిల్ పై ఘన విజయం సాధించింది.51 కేజీ ల విభాగం లో జరిగిన ఈ పోటీలో సెమీ ఫైనల్లో వియత్నాం బాక్సర్ అన్ హ్ వో కిమ్ పై 3-2 తో చెమటోడ్చి నెగ్గగా ఫైనల్లో సులువుగా నెగ్గింది.కాగా సెప్టెంబర్ నెలలో రష్యా లో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ కి మేరీ సిద్ధమవుతోంది.
Sunday, 28 July 2019
ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్
By . at July 28, 2019
No comments
ఆరు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ భారత బాక్సర్ మేరీ కోమ్ ఇండోనేసియా లో జరుగుతున్న ప్రెసిడెంట్ కప్ టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఏప్రిల్ పై ఘన విజయం సాధించింది.51 కేజీ ల విభాగం లో జరిగిన ఈ పోటీలో సెమీ ఫైనల్లో వియత్నాం బాక్సర్ అన్ హ్ వో కిమ్ పై 3-2 తో చెమటోడ్చి నెగ్గగా ఫైనల్లో సులువుగా నెగ్గింది.కాగా సెప్టెంబర్ నెలలో రష్యా లో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ కి మేరీ సిద్ధమవుతోంది.





0 comments:
Post a Comment