Thursday, 1 August 2019

మరోసారి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ లు:ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ లు కూడా..


2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 4 సార్లు 'దోస్త్' విధానం లో ఆన్ లైన్ అడ్మిషన్ ల ప్రక్రియ జరిగింది.నీటితో 4 వ దఫా అడ్మిషన్ ల ప్రక్రియ పూర్తి కానుంది. 5,6 తేదీ లలో గ్రూప్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.ఇక తర్వాత 5 వ సారి దోస్త్ అడ్మిషన్ లకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.అది పూర్తి కాగానే స్పాట్ అడ్మిషన్ లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

0 comments:

Post a Comment