Saturday, 27 April 2019

ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ పథకం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్


చదువు కోవడానికి ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్' పథకాన్ని ప్రవేశపెట్టింది.ఇది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక మంచి అవకాశం. ఇందులో దాదాపు 22 రకాల లోన్ లు ఉన్నాయి.

 ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు:
1.విద్యార్థి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి
2.భారతీయుడు అయి ఉండాలి
3.విద్యార్థి తల్లిదండ్రుల కు ఆదాయం సర్టిఫికెట్ ఉండాలి.

ఈ లోన్ కి అప్లై చేయాలంటే ముందుగా www.vidyalakshmi.co.in లో విద్యార్థి తన డీటైల్స్ ని నమోదు చేసుకోవాలి. ఈ వివరాలను వివిధ బ్యాంకులు వెరిఫై చేసి ఒక వేళ అన్ని అర్హతలు ఉంటే విధార్థి అకౌంట్ లోకి నేరుగా లోన్ డబ్బులు జమ చేస్తాయి.ఒక విద్యార్థి ఒకే సారి 3 బ్యాంకుల కు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.వీటిలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఇస్తే దాన్ని విద్యార్థి ఎంచుకోవచ్చు
క్రింది బ్యాంకులు ఈ లోన్ లను అందజేస్తున్నాయి.
 

సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com


0 comments:

Post a Comment