Thursday, 25 April 2019

ఎస్సై మెయిన్స్ పరీక్ష కీ విడుదల


తెలంగాణా రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగానికి తుది రాత పరీక్షలు  ఈ నెల 19 ,20 తేదీల లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష యొక్క కీ ని TSLPRB వెబ్ సైట్ లో ఉంచారు.అభ్యర్థులు చూసుకోగలరు.

ఈ పరీక్షల ద్వారా 1217 ఎస్సై పోస్టులు భర్తీ అవుతున్నాయి.
ఇక కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఈ నెల 28 నుండి జరుగుతాయి.వీరికి ఈ నెల 22 నుండి హాల్ టికెట్లు ఇవ్వబడుతున్నాయి.హాల్ టికెట్ డౌన లోడ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే support@tslprb కి మెయిల్ చేయొచ్చు.

సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

0 comments:

Post a Comment