
భారత ప్రభుత్వం ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా భారత రత్న అవార్డులను ప్రకటించింది.భారత మాజీ రాష్ట్ర పతి,ఆర్థిక వేత్త శ్రీ ప్రణభ్ ముఖర్జీ, ప్రముఖ కవి గాయకుడు,నటుడు,నిర్మాత భూపేన్ హజారికా(మరణాంతరం),మరియు సామజిక కార్యకర్త నానజీ దేశ్ ముఖ్ అలియాస్ చందికా దాస్ అమృత్ రావ్ దేశ్ ముఖ్ (మరణాంతరం) ల కు దేశానికి వారు చేసిన సేవలకు గుర్తింపు గా దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న అవార్డ్ ను ప్రకటించింది.



0 comments:
Post a Comment