TS లో UG,PG చివరి సెమిస్టర్, ప్రవేశ పరీక్షల పై హైకోర్టు లో విచారణ జరిగింది UG,PG చివరి సెమిస్టర్ పరీక్షలపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుందని హైకోర్ట్ ఏజి తెలిపారు దీంతో ప్రవేశ పరీక్షలు,UG,PG చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై ఈ నెల 24న విచారణ జరుపుతామన్నా హైకోర్టు... ఈనెల 23 లోపు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది



0 comments:
Post a Comment