Thursday, 20 August 2020

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారలు...2020!

 క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఈ ఏడాది 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారు రోహిత్ శర్మ (క్రికెట్) ,వినేష్ పొగట్ (రెస్లింగ్) ,రాణిరాంపాల్ (హాకీ), మనీక బత్ర (టేబుల్ టెన్నిస్), మరియిప్పన్ తంగవేలు (పారాలింపిక్ హై జంప్) ఈ ఐదుగురు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 29 నా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

0 comments:

Post a Comment