Thursday, 20 August 2020

దోస్త్ నోటిఫికేషన్ నేటి నుంచి...!


మొదటి విడత రిజిస్ట్రేషన్ 1 నుండి?... కొత్తగా 'ఫేస్ రికగ్నైజేషన్' టెక్నాలజీ అమలు

డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి సిద్ధమైంది యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్( డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ)-2020 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నారు ఉస్మానియా కాకతీయ శాతవాహన తెలంగాణ పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలోని వెయ్యికి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాలలో సీట్లను దోస్త్ వెబ్ సైట్ https://dost.cogg.gov.in ద్వారా భర్తీ చేస్తారు తొలివిడత రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన టెక్నాలజీ  ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా   రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 'టి యాప్ ఫోలియో 'డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల అనుమానాలు తీర్చేందుకు ఈసారి చాట్ బోట్ అనే పద్ధతి వాట్సాప్ లో అనుమానాలు తీరుస్తారు చాట్ బోట్ వాట్సాప్ నెంబర్  790 100 2200 ఈ నెంబర్ ని కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేశాక వాట్సాప్ ద్వారా ఏ జి అని టైప్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు

0 comments:

Post a Comment