Friday, 21 August 2020
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం....!
By . at August 21, 2020
No comments
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం పవర్ హౌస్ మొదటి యూనిట్లో పేలుడు చెలరేగిన మంటలు 6 గురు ఉద్యోగులకు తీవ్ర గాయాలు పవర్ హౌస్ లోనే చిక్కుకుపోయిన 9 మంది ఇంజనీర్లు సొరంగ మార్గం గుండా బయటపడ్డ 15 మంది సిబ్బంది శ్రీశైలం వెళ్లిన మంత్రి జగదీశ్ రెడ్డి , జెన్కో సిఎండి సిబ్బంది రక్షించేందుకు NDRF బృందాలు ప్రయత్నం దట్టమైన పొగలు అలుము కోవడం తో సహాయ చర్యలకు ఆటంకం ఆందోళనలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు సింగరేణి కార్మికుల సహాయం కోరిన మంత్రి




0 comments:
Post a Comment