Friday, 21 August 2020

జగిత్యాల జిల్లాలో వివాహ వేడుకకు హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్...!

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామంలో వివాహ వేడుక హాజరైన 26 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.ఈనెల 13న వివాహం జరుగగా.. 14వ తేదీన బల్వంతపూర్ లో రిసెప్షన్ జరిగింది ఈ రిసెప్షన్ వేడుకకు హాజరైన  వారిలో ఇప్పటి వరకు 26 మందికి  కరోనా సోకింది. ఇందులో బుధవారం నాడు ఇద్దరికీ పాజిటివ్ రాగ, గురువారం నాడు ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది దీంతో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇ శుక్రవారం 104 మందికి టెస్ట్ చేయగా 26 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కూడా  హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

0 comments:

Post a Comment