దేశ మాజీ రక్షణ మంత్రి ,పార్లమెంటేరియన్ , ప్రముఖ కార్మిక నాయకుడు,నిజాయితీ కి మారు పేరు ,శ్రీ జార్జ్ ఫెర్నాండెజ్ గారు 88 ఏళ్ళ వయసులో మరణించారు.ఆయన 8 ఏళ్ల నుండి అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారు.ఆయనకు ,భార్య ,కుమారుడు ఉన్నారు.కుమారుడు న్యూయార్క్ లో ఉన్నాడు అతడు రాగానే అంత్య క్రియలు జరుపుతారు. బీహార్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రమతించింది.ప్రధాని క్రింది
విధంగా ట్వీట్ చేశారు.






0 comments:
Post a Comment