తెలంగాణా రాష్ట్రంలోని, డిగ్రీ కాలేజీ ల లో మరియు యూనివర్శిటీ ల లో పనిచేస్తున్న అధ్యాపకుల కు, యూజీసీ 7 వ వేతన సవరణ ప్రకారం ,జీతాల ను పెంచడానికి వేసిన కమిషన్ నివేదిక ను ఉన్నత విద్యా మండలి ,ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదిక అమలుకు ,ప్రభుత్వానికి అదనంగా 100 కోట్ల భారం పడనుంది.అయితే 7 వ వేతన సవరణ 2016 జనవరి నుండి అమలు చేయాల్సి ఉంటుంది ,కావున ఉద్యోగులకు 2016 జనవరి నుండి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.దీనికి ప్రభుత్వ ఖజానా పై 240 కోట్ల భారం పడనుంది.ఇక ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను ఆమోదించ గానే ,అధ్యాపకుల కు వేతనాలు పెరుగుతాయి.దీని ప్రకారం ప్రతీ అధ్యాపకునికి 15000 నుండి 25000 పెరుగుదల ఉండొచ్చని అంచనా.
Wednesday, 30 January 2019
సర్కారు కు 7 వ వేతన సవరణ తుది నివేదిక ను అంద జేసిన కమిషన్: త్వరలోనే జీతాల పెంపు
By . at January 30, 2019
No comments
తెలంగాణా రాష్ట్రంలోని, డిగ్రీ కాలేజీ ల లో మరియు యూనివర్శిటీ ల లో పనిచేస్తున్న అధ్యాపకుల కు, యూజీసీ 7 వ వేతన సవరణ ప్రకారం ,జీతాల ను పెంచడానికి వేసిన కమిషన్ నివేదిక ను ఉన్నత విద్యా మండలి ,ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదిక అమలుకు ,ప్రభుత్వానికి అదనంగా 100 కోట్ల భారం పడనుంది.అయితే 7 వ వేతన సవరణ 2016 జనవరి నుండి అమలు చేయాల్సి ఉంటుంది ,కావున ఉద్యోగులకు 2016 జనవరి నుండి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.దీనికి ప్రభుత్వ ఖజానా పై 240 కోట్ల భారం పడనుంది.ఇక ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను ఆమోదించ గానే ,అధ్యాపకుల కు వేతనాలు పెరుగుతాయి.దీని ప్రకారం ప్రతీ అధ్యాపకునికి 15000 నుండి 25000 పెరుగుదల ఉండొచ్చని అంచనా.




0 comments:
Post a Comment