యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్
2018 సంవత్సర సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు ఎంపికైన
వారికి IAS,IPS,IRS,IFS వంటి ఆల్ ఇండియా సర్విసులలో ఉద్యోగాలను కేటాయిస్తారు.దీని
లో ఎంపికైన అభ్యర్థుల లిస్టు www.upsc.gov.in లో పొందవచ్చు.
మొత్తం 759 పోస్టులకు గానూ ,577 పురుష అభ్యర్థులు ,187 మహిళా అభ్యర్థులు ఎన్నికయారు.ఈ
సారి తుది ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కనిషక్ కటారియా. ఇతడు SC సామాజిక వర్గానికి చెందిన విద్యార్ధి .ఇతడు IIT బొంబాయి నుండి
బీ.టెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.రెండవ ర్యాంక్ అక్షత్ జైన్ మూడవ ర్యాంకు జునైద్
అహ్మద్ ,4 వ ర్యాంక్ శ్రేయంత్ కుమాట్ .5 వ ర్యాంకు సృష్టి జయంత్ దేశ్ ముఖ్ ,ఈమె మహిలలో టాపర్.ఈమె బీ.ఈ ,(కెమికల్
ఇంజనీరింగ్ , రాజీవ్ గాంధీ ప్రౌద్యోగిక్
విశ్వవిద్యాలయము ,భోపాల్)
కుటుంబ సభ్యులతో ఫస్ట్ ర్యాంకర్ కనిషక్ కటారియా (కుడినుండి రెండో వ్యక్తి )
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం విసిట్ చేయండి www.paatshaalaindia.blogspot,com .
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం విసిట్ చేయండి www.paatshaalaindia.blogspot,com .





0 comments:
Post a Comment