Tuesday, 2 April 2019

తెలంగాణా ఇంటర్ పరీక్షా ఫలితాల ప్రకటన ఈ తేదీన..!

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు త్వరలోనే ప్రకటించ బోతుంది.సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.గత సంవత్సరం ఏప్రిల్ 12 వ తేదీన ప్రకటించగా,ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్ 8 వ తేదీన నే ప్రకటించ బోతున్నట్లు తెలుస్తుంది.ఫలితాల కోసం www.telangana. bie. gov. in వెబ్ సైట్ లో 8 వ తేదీన చూసుకోవచ్చు.

0 comments:

Post a Comment