Friday, 7 August 2020

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా కు చెందిన విమానం అదుపుతప్పి 30 అడుగుల  ఎత్తు నుండి రన్ వే పై కుప్పకూలింది దీనిలో దాదాపు 191 ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 16 మంది మృతి చెందారని సమాచారం 131 మంది గాయాల పాలయ్యారు ఈ విమానం దుబాయ్ నుండి కేరళకు వచ్చిందని ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలింది అని సమాచారం

0 comments:

Post a Comment