ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల తాజా ఫలితాల్లో 829 మంది విజయం సాధించారు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ సాధించారు ఢిల్లీకి చెందిన జతిన్ కిషోర్ ద్వితీయ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రతిభ వర్మ తృతీయ స్థానాల్లో నిలిచారు మహిళల్లో ప్రతిభ వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం 15 రోజుల్లో అభ్యర్థుల మార్కులను వెబ్ సైట్ లో ఉంచునట్లు యూపీఎస్సీ స్పష్టం చేసింది తెలంగాణ, ఏపీ నుండి సుమారుగా 50 మంది ఎంపికవ్వడం విశేషం



0 comments:
Post a Comment