Tuesday, 4 August 2020

విద్యార్థుల కు గుడ్ న్యూస్:త్వరలోనే 'ప్రజ్ఞత' పేరుతో వీడియో పాఠాలు


                                                                   
కేంద్ర ప్రభుత్వం  'ప్రజ్ఞత'  పేరుతో
ఆన్లైన్, డిజిటల్ విద్య పై రూపొందించిన. మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం టైం టేబుల్ సిద్ధం చేస్తుంది
                                      
TS లో ఆగస్టు 15 నుండి 6 వ  తరగతి  నుంచి10 వ తరగతి విద్యార్థులకు  వీడియో  పాఠాలు   ప్రసారం  చేసేందుకు  పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించగా టిశాట్,దూరదర్శన్ యాదగిరి  చానళ్ల  ద్వారా  పాఠాలు ప్రసారం చేయనుంది

-Sai

0 comments:

Post a Comment