Wednesday, 12 August 2020

ఈనెల 20 నండి దోస్త్ దరఖాస్తులు

రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల ప్రవేశం కోసం ఈనెల 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు దోస్త్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు స్వీకరణకు సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు విధించే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు ఈ మేరకు పూర్తి షెడ్యూల్ రెండు మూడు రోజులు విడుదలకు చర్యలు తీసుకుంటామని దీనిపై దోస్త్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు

0 comments:

Post a Comment