దేశం లోని అన్ని విశ్వవిద్యాలయాలలో తగినంత మంది ఆచార్యులు లేక విశ్వవిద్యాలయాల లో బోధన కుంటుపడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.అందుకే ఆరు నెలల్లోనే అన్ని విశ్వవిద్యాలయాల లో ఆచార్యుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని యూజీసీ ని ఆదేశించింది.
దీనికి స్పందించిన యూజీసీ 6 నెల లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీ ల వీసీ లకు లేఖ రాసింది.15 రోజులలో ఖాళీ ల సంఖ్య గుర్తింపు,30 రోజులలో అనుమతి మరియు నోటిఫికేషన్ జారీ ఇలా చాలా స్పష్టంగా సూచిస్తూ లేఖ రాసింది.ఇక ఉపకులపతులు దీనిని ఆచరించడమే తరువాయి.
Visit for more updates daily.
www.paatshaalaindia.blogspot.com




0 comments:
Post a Comment