రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రస్తుత నియామక ప్రక్రియలో కేవలం తుది కటాఫ్ మార్కులు ప్రకటించడం ఒక్కటే మిగిలింది. కాగా ఈ తుది మార్కుల కటాఫ్ ను వచ్చేవారం ప్రకటించబోతున్నట్లు తెలిసింది.ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం సుమారు 15000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.
visit for more updates
www.paatshaalaindia.blogspot.com




0 comments:
Post a Comment