Friday, 10 May 2019

ఇంటర్ తొలి విడత అడ్మిషన్స్ ఈ నెల 14 నుండి.


రాష్ట్రం లోని ఇంటర్ కళాశాలలో చేరడానికి ఈ నెల 21 వ తేదీ నుండి జూలై 1 వరకు  అప్లై చేసుకోవచ్చని ఇంటర్ కార్య దర్శి అశోక్ పేర్కొన్నారు.ఇది మొదట విడత ప్రక్రియ.రాష్త్రం లోని ఇంటర్ కాలేజీలు,గురుకుల కకలెజెలు ,ప్రైవేటు కాలేజీలు,అన్నింటికీ ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.జూన్ 1 వ తేదీ నుండి ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయి. రెండో విడత షెడ్యూల్ మొదటి విడత పూర్తయిన  తర్వాత ప్రకటిస్తారు.ప్రతీ కళాశాలలో ఒక సెక్షన్ కి గరిష్టంగా 88 మంది విధ్యార్థులనే    తీసుకోవాలి. ప్రతీ విద్యార్ధి తమ ఆధార్ నంబర్ ని సమర్పించాలి.రాష్త్రం లోని గుర్తింపు పొందిన కళాశాలలోనే చేరాలి.వీటి వివరాలు ఇంటర్ వెబ్ సైట్ లో నుండి పొంద వచ్చు.

0 comments:

Post a Comment