తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13 వ తేదీన విడుదల చేస్తారని విద్యా శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు.వీటిని 13 న ఉదయం 11.30 నిమిషాలకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేస్తారు.మొత్తం 5.06 లక్షల విద్యార్థులు మార్చి,ఏప్రిల్ లో పరీక్ష రాశారు.
ఫలితాలను క్రింది వెబ్సైట్ లలో చూసుకోవచ్చు.
www.bse.telangana. gov. in
results.cgg.gov.in
www.eenadu.net
www.eenaduprathibha.net
www.manabadi.com
www.news18.com
www.jagaranjosh.com




0 comments:
Post a Comment