Monday, 11 March 2019

ఎస్సై,కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ ఖరారు


దాదాపు 18,248 సంఖ్యలో పోలీస్ ఉద్యోగాల కై నిర్వహించిన ఫిజికల్ టెస్టులు ముగియడం తో ఇక వీటికి సమందించిన రాత పరీక్ష ను వచ్చే నెల 20 వ తేదీ నుండి నిర్వహించ నున్నట్లు పోలీస్ రెక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది.దీనికి సంబంధించిన పూర్తు వివరాలకై బోర్డ్ వెబ్సైట్ లో చూడవచ్చు.ఈ ఉద్యోగాల లో కానిస్టేబుల్ ,సివిల్ ,రిజర్వ్ అలాగే ఏఎస్సై, ఎస్సై సివిల్,రిజర్వ్ డ్ ఎస్సై వంటి పోస్టులు ఉన్నాయి.

0 comments:

Post a Comment