విస్తరణ ను చేపట్టింది. మొత్తం 10 మంది మంత్రులు గా
ప్రమాణ స్వీ కారం చేశారు.కాగా హరీష్ రావు కి మంత్రి
పదవి వరించ లేదు.తలసాని,ఈటల, ,జగదీశ్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే పాత వారు కాగా మిగతా అందరూ కొత్త వారు.ఇది కూర్పు
- తలసాని శ్రీనివాస్యాదవ్- పశుసంవర్థకశాఖ
- కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ
- ఎర్రబెల్లి దయాకర్రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్
- అల్లోల ఇంద్రకరణ్రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం
- ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ
- వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
- గుంటకండ్ల జగదీష్రెడ్డి- విద్యాశాఖ
- సింగిరెడ్డి నిరంజన్రెడ్డి- వ్యవసాయశాఖ
- వి. శ్రీనివాస్గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
- చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి




0 comments:
Post a Comment