Thursday, 30 May 2019

కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష అప్లికేషన్ గడువు పెంపు


తెలంగాణా రాష్ట్రం లోని అన్ని యునివర్సిటీ ల కు కలిపి ఒకే పీజీ ప్రవేశ పరీక్ష మొట్టమొదటి సారి నిర్వహించ బోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ చివరి తేదీని జూన్ నెల 6 వ తేదీ  వరకు పొడిగించారు.500 రూపాయాల అపరాధ రుసుము తో ఈ జూన్ 20 వ తేదీ వరకు ,2000 రూపాయల అపరాధ రుసుముతో జూన్ 29 వరకు పొడిగించారు.ఈ ప్రవేశ పరీక్ష పూర్తి గా ఆన్ లైన్ లో ఉంటుంది.ఈ పరీక్షను ఉస్మానియా యునివర్సిటీ నిర్వహిస్తుంది.

0 comments:

Post a Comment