Thursday, 30 May 2019

నేడే టీఎస్ -ఎడ్ సెట్ -2019


తెలంగాణా రాష్ట్రం లో 2019 ఎడ్ సెట్ పరీక్ష నేడు జరుగ నున్నది.ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఇంగ్లీష్,సోషల్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ లు జరుగుతాయి.మధ్యాహ్నం 3.30 గంటల నుండి 5.30 గంటల వరకు మాథ్స్ మరియు బయోలాజికల్ సైన్సెస్ పరీక్షలు జరుగుతాయి.ఈ పరీక్షకు మొత్తంగా 52,380 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి వారి రాంక్ ను బట్టి 2 ఏళ్ల బీ ఈడీ కోర్సు లో సీటు పొందుతారు.బీ ఈడీ అనేది టీచర్ ట్రైనింగ్ కోర్సు.ఇది పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హులు అవుతారు.

0 comments:

Post a Comment