తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికంగా భర్తీ చేసిన పోస్టుల లో పోలీసు ఉద్యోగాల తర్వాత, గురుకుల విద్యాలయా ల టీచర్ ల లెక్చరర్ ఉద్యోగాల దే. గత నెల లో తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు నిర్వహించిన
జె ఎల్ ,డీ ఎల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష యొక్క ఫలితాల ను ఆ బోర్డ్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.సుమారు 466 పోస్టుల డిగ్రీ అధ్యాపకులు, 281 జూనియర్ కళాశాల ల అధ్యాపకుల పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ ఫలితాలను చాలా తొందరగా ప్రకటించడం తో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్ష మార్కుల జాబితాను సంస్థ అడ్రస్
https://treirb.telangana.gov.in/ లో చూడవచ్చు.
జె ఎల్ ,డీ ఎల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష యొక్క ఫలితాల ను ఆ బోర్డ్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.సుమారు 466 పోస్టుల డిగ్రీ అధ్యాపకులు, 281 జూనియర్ కళాశాల ల అధ్యాపకుల పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ ఫలితాలను చాలా తొందరగా ప్రకటించడం తో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్ష మార్కుల జాబితాను సంస్థ అడ్రస్
https://treirb.telangana.gov.in/ లో చూడవచ్చు.




0 comments:
Post a Comment