Thursday, 7 February 2019

రంజీ ట్రోఫీ విజేత విదర్భ



సౌరాష్ట్ర ,విదర్భ ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గత సంవత్సరం చాంపియన్ విదర్భ ,మళ్లీ గెలిచి ట్రోఫీ ని నిలబెట్టుకుంది.206 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది.విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాతే 6 వికెట్లు తీశాడు.సౌరాష్ట్ర తరుపున విశ్వరాజ్ జడేజా( 52) ఒక్కడే రాణించాడు.స్టార్ బ్యాట్సమన్ చేతేశ్వర్ పుజారా సున్నాకే వెనుదిరిగాడు.వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ ని నెగ్గిన జట్ల లో కర్ణాటక,ముంబై,మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ల సరసన చేరింది.

0 comments:

Post a Comment