Thursday, 7 February 2019

ప్రధానమంత్రి -కిసాన్ పథకం క్రింది వారికి వర్తించదు.


పీఎం–కిసాన్‌ పథకం  అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది.దీని ప్రకారం క్రింది  రైతులు  అనర్హులు.
  • వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు  భూమి ఉన్నవారు 
  •  రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు 
  • తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ తాజా,మాజీ చైర్మన్లు  
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు 
  •  స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు) 
  • రూ.10 వేలకు మించి పింఛన్‌ తీసుకునే ఉద్యోగులంతా... 
  • గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన    వారంతా... 
  • డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు తదితర వృత్తి నిపుణులు కూడా... 

0 comments:

Post a Comment