పీఎం–కిసాన్ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది.దీని ప్రకారం క్రింది రైతులు అనర్హులు.
- వివిధ సంస్థల కింద ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు
- రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉంటే వారికి వర్తించదు
- తాజా, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ తాజా,మాజీ చైర్మన్లు
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రస్తుత, రిటైరైన ఉద్యోగులు, అధికారులు అనర్హులు
- స్వయంప్రతిపత్తి, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కూడా అనర్హులే. (నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అర్హులు)
- రూ.10 వేలకు మించి పింఛన్ తీసుకునే ఉద్యోగులంతా...
- గతేడాది ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా...
- డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్లు తదితర వృత్తి నిపుణులు కూడా...



0 comments:
Post a Comment