రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది సెప్టెంబర్ 1 నుండి ప్రతి పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావలెను విద్యార్థులు ఇంటి నుండే ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠాలను వినాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది



0 comments:
Post a Comment