తెలంగాణా రాష్ట్రం లోని గురుకుల డిగ్రీ డిగ్రీ కళాశాల లలోప్రిన్సిపాల్ పోస్టులను ,డైరెక్టు నియామక పద్దతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ను తెలంగాణా రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ వారు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 19 పోస్టులు ఉన్నాయి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ -23/1/2020
చివరి తేదీ-19/2/2020
విద్యార్హతలు:ఏదైనా సబ్జెక్ట్ లో పీజీ తో పాటు PhD తప్పని సరి మరియు కనీసం 5 సంవత్సరాల డిగ్రీ అధ్యపకుడిగా భోదనానుభవం..
పూర్తి వివరాలకై
www.treirb.telangana.gov.in and www.treirb.net
వెబ్సైట్ ను సందర్శించండి






0 comments:
Post a Comment