7 వ వేతన సవరణ సిఫారసుల మేరకు ,తెలంగాణా ప్రభుత్వం
యూనివర్శిటీ అధ్యాపకులు , ఇతర సిబ్బందికి 7 వ వేతన సవరణ ప్రకారం జీతాలు పెంచే ,ఉత్తర్వులను 3 రోజుల్లో జారీ చేయనుంది. యునివర్సిటీ మరియు డిగ్రీ కాలేజీ లలో పనిచేసే సిబ్బందికి కేంద్ర సర్కారు పరిధిలోనే యూజీసీ పే స్కేలు ప్రకారం జీతాలు ఇవ్వవలసి ఉంటుంది.దీనిలో భాగంగా కేంద్రం వీరి జీతాలలో 50 శాతం భరిస్తుంది.మిగితా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.అయితే ఈ పెంపు ఒక వేళ మార్చి నెలలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోతే ఈ జీతాల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంపును అమలు చేయనుంది.




0 comments:
Post a Comment